పద్మశ్రీ మాధవన్: నటన, నిబద్ధతకు దక్కిన గౌరవం

గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్‌లతో పాటు తమిళ నటుడు ఆర్. మాధవన్‌కు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. మ్యాడీగా ప్రేక్షకులకు సుపరిచితమైన ఆర్. మాధవన్‌కు ఈ…

బాలీవుడ్‌లో ఔట్‌సైడర్‌గా రకుల్ పోరాటం: నెపోటిజంపై మరోసారి చర్చ

టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా పంచుకున్నారు. ఆమె మాటలతో నెపోటిజం అంశం మరోసారి…

పాన్ ఇండియా సినిమాలు: కథ, కంటెంట్ మరియు మార్కెట్ సంబంధం కీలకం

కొంత మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలుగా చూపించేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారని చూస్తాం. కానీ, కథలను సరిగ్గా జడ్జ్ చేయలేకపోవడం కొంత నిజమే. ఇక్కడ దర్శకుల వైఫల్యం హీరోలను మించినట్టుగా కనిపిస్తుంది. ఇటీవటే ది రాజాసాబ్ మరియు అఖండ 2…