ఆర్జీవీ దీపావళి వ్యాఖ్యల వివాదం

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇటీవల దీపావళి పండుగను గాజా మారణ హోమంతో పోల్చిన ట్వీట్ చేయడం, ఇంటర్నెట్‌లో చర్చలకు దారితీసింది. "భారతదేశంలో ఒకే ఒక్క రోజు దీపావళి, గాజాలో ప్రతి రోజు దీపావళి" అని చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు తీవ్రంగా అసహనం…

సత్య నాదెళ్లకి 2025లో 846 కోట్లు వార్షిక వేతనం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరానికి అతి పెద్ద వార్షిక వేతనం పొందబోతోన్నారు. నాదెళ్ల ఈ ఏడాది మొత్తం 96.5 మిలియన్ల డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 846 కోట్లు) జీతంగా అందుకోబోతున్నారని వెల్లడైంది. గత సంవత్సరం…

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కి మళ్లీ అడుగు

టాలీవుడ్ నుంచి దూరంగా నాలుగు సంవత్సరాలు గడిపిన ర‌కుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్‌లో అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ, భారీ విజయాలు లభించలేదు. నాలుగేళ్లలో ఆమె 8-9 హిందీ సినిమాలు చేసింది, కానీ ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసే సక్సెస్ దొరకలేదు. ప్రస్తుతం…