ఏడీబీ రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన, ఆర్థిక సాయం ప్రకటింపు

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కి వెళ్లి వస్తున్న క్రమంలో, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో జరిగింది. ఈ రోడ్డులో అనేక గుంతలు…

టికెట్ రేట్లు పెంచేందుకు దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలవాలని నిర్ణయం

తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోల నిర్వహణను నిషేధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత, టాలీవుడ్ సినీ ప్రముఖులతో ఆయన భేటీ అయిన సందర్భంలో కూడా ఈ అంశం…

జగన్ ప్రభుత్వంపై ఏబీ వెంకటేశ్వ‌రరావు తీవ్ర విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఐపీఎస్ మాజీ అధికారి, ఆలూరి బాల వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జ‌గ‌న్ ప్రభుత్వం సమయంలో కమ్మ వర్గంపై జరిగిన దాడులను వివరించి, గతంలో అమరావతి రాజధానిని ప్రపంచ నగరంగా అభివృద్ధి…