జగన్ ప్రభుత్వానికి 14 వేల కోట్లు… కానీ 2200 కోట్లు మాత్రమే ఖర్చు!

2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఐతే, ప్రజలకు తెలిసిన తప్పులకే మాత్రమే శిక్షను చెల్లించుకుంటే, తెలియని తప్పుల గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తారో అర్థం కావటం అనివార్యం. కూటమి…

విజయసాయిరెడ్డి-షర్మిల భేటీ: కొత్త రాజకీయ సంకేతాలు?

తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా, ఆయన చుట్టూ ఆసక్తికర పరిణామాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా, ముఖ్యమంత్రి జగన్ అత్యంత విశ్వసనీయుడిగా నిలిచిన విజయసాయి, ఇటీవల రాజకీయాల…

ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్: సంక్రాంతి కానుకగా 150 సేవలు

సంక్రాంతి పండగ సందర్భంగా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త అల్లుళ్లకు ప్రత్యేక గిఫ్ట్ అందించారు. ఈ పండగ తియ్యన రోజుల్లో, ఏపీ ప్రజలకు అద్భుతమైన సవరణ ఇచ్చారు. ఆయన ప్రకటించిన వాట్సాప్ గవర్నెన్స్ ఆవిష్కరణ, పండగ వేడుకల ముగింపు…

ఏపీ సీఎం చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సదస్సులో ఆయ‌న పాల్గొననున్నారు. ఏపీకి భారీ పెట్టుబ‌డులు ఆహ్వానించడమే ల‌క్ష్యంగా సీఎం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఏఏ రంగాల్లో…

లోకేశ్ ఆధ్వర్యంలో మద్యాహ్న భోజన పథకం: తెలంగాణలోనూ అమలుకు ఆలోచన

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతోంది. అయినప్పటికీ, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు పెద్దపీట వేస్తూ సంస్కరణలను అమలు చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖ ఇప్పటికే పలు…

తిరుమల తొక్కిసలాట: బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై క్లారిటీ

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 40 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ…

లోకేశ్ ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

వైసీపీ ప్రభుత్వం తరుపున జగన్ గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు విద్యార్థులకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రకటించి గొప్పలు చెప్పుకొన్న సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని చాలా…