ఏపీ ప్రభుత్వం: ఉద్యోగులకూ పెన్షనర్లకూ డీఏ పెంపు, ఆర్టీసీ పదోన్నతులు జనవరి నుంచి

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని విషయాలపై తక్షణమే హామీ ఇచ్చారు. ముఖ్యంగా కరువు భత్యం (డీఏ) పెంపుపై ఆయన హామీ ఇచ్చారు, దీనికి…

ఏపీ సీఎం చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సదస్సులో ఆయ‌న పాల్గొననున్నారు. ఏపీకి భారీ పెట్టుబ‌డులు ఆహ్వానించడమే ల‌క్ష్యంగా సీఎం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఏఏ రంగాల్లో…