Posted inTelugu News
సోషల్ మీడియా ట్రోల్స్పై ప్రభుత్వం వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సోషల్ మీడియా వ్యవహారాలపై కఠిన వైఖరి తీసుకుంది. ముఖ్యంగా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, కుటుంబాలపై దూషణలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.…