ఊర్వశి, మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు – ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు చేపట్టింది. కొన్ని రోజులుగా ఈడీ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రొమోషన్ కేసులో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేసినందుకు పలు వ్యక్తులకు ఈడీ నోటీసులు…

జాక్విలిన్‌కు కోర్టులో షాక్: పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

రియాన్ బాక్సీ కంపెనీ ప్ర‌మోట‌ర్ల‌ను జైలు నుంచి బ‌య‌ట‌కు తేవ‌డానికి సహాయపడతానని చెప్పి వారి భార్య‌ల నుంచి రూ.200 కోట్లు దొంగిలించిన కేల్‌ష్ సుకేష్ చంద్రశేఖర్‌ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఓ కుళ్లిపోయిన నేరపూరిత వ్యవస్థను సృష్టించి, పలు…

కేటీఆర్ పై ఏసీబీ విచారణ: లాయర్ అనుమతి అంశంపై వివాదం

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, తన లాయర్‌ను పోలీసులు, ఏసీబీ…