ఊర్వశి, మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు – ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు చేపట్టింది. కొన్ని రోజులుగా ఈడీ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రొమోషన్ కేసులో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేసినందుకు పలు వ్యక్తులకు ఈడీ నోటీసులు…