ఏపీ సీఎం చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సదస్సులో ఆయ‌న పాల్గొననున్నారు. ఏపీకి భారీ పెట్టుబ‌డులు ఆహ్వానించడమే ల‌క్ష్యంగా సీఎం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఏఏ రంగాల్లో…