జగన్ ప్రభుత్వానికి 14 వేల కోట్లు… కానీ 2200 కోట్లు మాత్రమే ఖర్చు!

2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఐతే, ప్రజలకు తెలిసిన తప్పులకే మాత్రమే శిక్షను చెల్లించుకుంటే, తెలియని తప్పుల గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తారో అర్థం కావటం అనివార్యం. కూటమి…

ఏడీబీ రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన, ఆర్థిక సాయం ప్రకటింపు

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కి వెళ్లి వస్తున్న క్రమంలో, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో జరిగింది. ఈ రోడ్డులో అనేక గుంతలు…