కొండా సురేఖ, నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు విచారణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నేడు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు. గతంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై…