ఆయుష్ శర్మతో భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న పీపుల్స్ మీడియా

ప్రభాస్‌తో రూపొందుతున్న భారీ సినిమా రాజా సాబ్ తర్వాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో పాన్‌-ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోంది. తేజ సజ్జా హీరోగా చేసిన మిరాయ్తో జాతీయ స్థాయిలో విజయం సాధించిన ఈ సంస్థ‌ ఇప్పుడు మరింత అంబిషన్‌తో ముందుకు…

వార్ 2 షూటింగ్ పూర్తి – ఎన్టీఆర్, హృతిక్ పోస్ట్‌లు వైరల్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో "వార్ 2" ఒకటి. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన "వార్" సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, కథానాయకుల లెవెల్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈసారి బాలీవుడ్ స్టార్…