తెలుసు కదా ఓటీటీలో రెండో ఇన్నింగ్స్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన తెలుసు కదా సినిమా థియేట్రికల్ విడుదల సమయంలో మిశ్రమ స్పందన పొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మహిళా దర్శకురాలు…

రాజకీయ డ్రామాతో రానున్న దేవా కట్ట ‘మయసభ’ ట్రైలర్ ఆకట్టుకుంది

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన తాజా సినిమా ‘మయసభ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో, స్నేహితులుగా ఉన్న ఇద్దరు నాయకులు…