బాలకృష్ణ-చిరంజీవి వివాదంపై పవన్ స్పందన ఆసక్తి రేపుతోంది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి ప్రకటనలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తాడన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, సినీరంగ…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతిక్రియ

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అభిప్రాయాలు వీడియో/ఆడియో రూపంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఎమ్మెల్యే ఒక వీడియో విడుదల…

పవన్ కల్యాణ్‌కు కొత్త అర్థం – ‘పవనం’ బిరుదుతో సునామీ కౌంటర్

పవన్ కల్యాణ్‌కు ‘పవర్ స్టార్’ అనే బిరుదు గతంలో నుంచే ఉంది. కానీ తాజాగా ఆయన తన పేరుకు కొత్త అర్థం చెబుతూ మరో దశలోకి వెళ్లిపోయారు. రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, పవన్ తన…

చంద్రబాబు-వెంకటేశ్వరరావు మధ్య కొత్త ఒడిహికం, ప్రశంసలు, సహకారం

రాజకీయాల్లో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరన్న మాట చాలానే వినిపించేది. కానీ కాలగతితో ఈ వాఖ్యాలకు ఒక నిదర్శనంగా మారినట్లుగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు మరియు ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య ఏర్పడిన పరిణామాలు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి…

కొండా సురేఖ, నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు విచారణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నేడు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు. గతంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై…

విజయసాయిరెడ్డి-షర్మిల భేటీ: కొత్త రాజకీయ సంకేతాలు?

తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా, ఆయన చుట్టూ ఆసక్తికర పరిణామాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా, ముఖ్యమంత్రి జగన్ అత్యంత విశ్వసనీయుడిగా నిలిచిన విజయసాయి, ఇటీవల రాజకీయాల…

ప‌ద్మభూష‌ణ్ బాల‌య్యకు గ్రాండ్ పార్టీ!

తెలుగు చిత్ర పరిశ్ర‌మకు చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం, నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్ర‌క‌టించింది. ఈ అవార్డుతో బాలయ్యకు సంబంధించిన శుభ‌వార్తలు ప్ర‌ముఖుల నుంచి పోటెత్తాయి. సినీ, రాజ‌కీయ వ‌ర్గాల నుండి ఆయ‌న‌కు అనేక శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.…

పులివెందులలో ఫ్యాక్షన్ పగలు పక్కన పెడితే, టీడీపీ నేత బీటెక్ రవికి వైఎస్ ఫ్యామిలీ నుంచి సానుభూతి

రాయలసీమ ప్రాంతం తరచుగా ఫ్యాక్షన్ గొడవలకు ప్రసిద్దం. కానీ ఇటీవల, ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల కొత్త దృష్టికోణాలు కనపడుతున్నాయి. ఫ్యాక్షన్ పగలను పక్కన పెట్టి, అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నాలు పెద్ద మార్పుల్ని తీసుకువస్తున్నాయి. ఇలాంటి సంఘటన శనివారం పులివెందులలో చోటు…

వైఎస్ షర్మిల మౌన దీక్ష: అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖలో మౌన దీక్షకు దిగారు. ఆమె దీక్ష కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిరసనగా చేపట్టారు. అమిత్ షా అంబేద్కర్…

వైసీపీకి భారీ షాక్: రెండు కీలక నాయ‌కుల జ‌న‌సేనలో చేరిక

2024లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ ఓటమి, కీలక నాయ‌కుల జంపింగ్‌లు ఆయనకు పెద్ద ప‌రిభ్రాంతి క‌లిగిస్తున్నాయి. ఈ పరిణామాల నుంచి కోలుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, వాస్తవానికి అవి ఫలించవడం లేదు. పైగా, 2024 పోటీ సమయంలో కూడా…