Posted inTelugu News
త్రిప్తి డిమ్రిపై టార్గెట్? బాలీవుడ్లో కుదుపుతో సినీ చర్చలు
'యానిమల్' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యారు. రణబీర్ కపూర్తో చేసిన రొమాంటిక్ సీన్స్, ముఖ్యంగా త్రిప్తి పోషించిన 'జోయ్' పాత్ర ఆడియెన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. రష్మిక మందన్న కథానాయికగా ఉన్నా,…