ఏపీ సీఎం చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సదస్సులో ఆయ‌న పాల్గొననున్నారు. ఏపీకి భారీ పెట్టుబ‌డులు ఆహ్వానించడమే ల‌క్ష్యంగా సీఎం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఏఏ రంగాల్లో…

లోకేశ్ ఆధ్వర్యంలో మద్యాహ్న భోజన పథకం: తెలంగాణలోనూ అమలుకు ఆలోచన

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతోంది. అయినప్పటికీ, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు పెద్దపీట వేస్తూ సంస్కరణలను అమలు చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖ ఇప్పటికే పలు…

లోకేశ్ ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

వైసీపీ ప్రభుత్వం తరుపున జగన్ గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు విద్యార్థులకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రకటించి గొప్పలు చెప్పుకొన్న సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని చాలా…