జగన్ ప్రభుత్వానికి 14 వేల కోట్లు… కానీ 2200 కోట్లు మాత్రమే ఖర్చు!

2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఐతే, ప్రజలకు తెలిసిన తప్పులకే మాత్రమే శిక్షను చెల్లించుకుంటే, తెలియని తప్పుల గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తారో అర్థం కావటం అనివార్యం. కూటమి…

లోకేశ్ ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

వైసీపీ ప్రభుత్వం తరుపున జగన్ గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు విద్యార్థులకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రకటించి గొప్పలు చెప్పుకొన్న సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని చాలా…