Posted inTelugu News
తెలుసు కదా ఓటీటీలో రెండో ఇన్నింగ్స్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన తెలుసు కదా సినిమా థియేట్రికల్ విడుదల సమయంలో మిశ్రమ స్పందన పొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మహిళా దర్శకురాలు…