Posted inTelugu News
ఆయుష్ శర్మతో భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న పీపుల్స్ మీడియా
ప్రభాస్తో రూపొందుతున్న భారీ సినిమా రాజా సాబ్ తర్వాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్ట్ను ప్రారంభించబోతోంది. తేజ సజ్జా హీరోగా చేసిన మిరాయ్తో జాతీయ స్థాయిలో విజయం సాధించిన ఈ సంస్థ ఇప్పుడు మరింత అంబిషన్తో ముందుకు…