మమ్ముట్టి ఆరోగ్యానికి శబరిమలలో మోహన్ లాల్ పూజ

శబరిమలలోకి అన్యమతస్తులను అనుమతించే విషయంలో ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో క్రిస్టియన్ అయిన ఏసుదాసు శబరిమలకు వెళ్లాలని అనుకున్నప్పుడు పెద్ద చర్చే నడిచింది. చివరికి ఆయన్ను ఆలయ ప్రవేశానికి అనుమతించడంతో వివాదం ముగిసింది. ఆయన అయ్యప్పపై ఎన్నో భక్తిగీతాలు పాడారు.…