పూరి మౌనం.. వేవ్స్ 2025పై స్పందించకపోవడం చర్చకు దారి

ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల ప్రతినిధులు పాల్గొన్న వేవ్స్ 2025 సదస్సు, నూతన ఆవిష్కరణలకు వేదికగా మారింది. కానీ ఈ ప్ర‌తిష్టాత్మ‌క సదస్సుకు భారతదేశం, ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకాలేదన్నది ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. పరిశ్రమలో గొప్ప పేరు తెచ్చుకున్న…

మహా కుంభమేళా, ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక విజయం

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన మహా కుంభమేళా ఆధ్యాత్మిక మేటకే కాదు, ఆర్థికంగా కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కుంభమేళా ద్వారా ఓ కుటుంబం ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ అద్భుత ఆర్థిక…