దళపతి విజయ్ మీటింగ్ ఘటనపై వ్యూహాలు, జన నాయగన్‌పై ప్రభావం

దళపతి విజయ్ రాజకీయ కెరీర్ ప్రారంభంలోనే పెద్ద షాక్ ఎదుర్కొన్నాడు. టీ.వీ.కె పార్టీ మీటింగ్‌లో జరిగిన ఘటనా కలలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన నుంచి 3 రోజులు మాత్రమే అయినప్పుడు, విజయ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే…

వైఎస్ షర్మిల మౌన దీక్ష: అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖలో మౌన దీక్షకు దిగారు. ఆమె దీక్ష కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిరసనగా చేపట్టారు. అమిత్ షా అంబేద్కర్…

జగన్ ప్రభుత్వంపై ఏబీ వెంకటేశ్వ‌రరావు తీవ్ర విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఐపీఎస్ మాజీ అధికారి, ఆలూరి బాల వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జ‌గ‌న్ ప్రభుత్వం సమయంలో కమ్మ వర్గంపై జరిగిన దాడులను వివరించి, గతంలో అమరావతి రాజధానిని ప్రపంచ నగరంగా అభివృద్ధి…