Posted inTelugu News
లోకేశ్ ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం
వైసీపీ ప్రభుత్వం తరుపున జగన్ గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు విద్యార్థులకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రకటించి గొప్పలు చెప్పుకొన్న సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని చాలా…