సాయి పల్లవి చెల్లెలుతో బీచ్ ఎంజాయ్

సాయి పల్లవి, ‘ప్రేమమ్’ సినిమా ద్వారా మలయాళ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. తన తొలి సినిమాతోనే…