‘ఆదిపురుష్’ లో ఆ నలుగురి స్పెషాల్టీ!

'ఆదిపురుష్' సినిమా మొదలైన నాటి నుంచి ప్రధానంగా ముగ్గురు-నలుగురు మాత్రమే హైలైట్ అవుతున్నా రు. వాళ్లే హీరో ప్రభాస్..హీరోయిన్ కృతిసనన్...ప్రతి నాయకుడు సైఫ్ అలీఖాన్..కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓంరౌత్. చిత్ర నిర్మాణ సంస్థ 500 కోట్లు పెట్టి సినిమా నిర్మించడం.…