వరసగా చిరంజీవి సినిమాల్లో నటిస్తోన్న అనసూయ

ప్రస్తుతం బుల్లితెర మీదే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన కూడా సత్తా చాటుతోంది అనసూయ. రీసెంట్ గా ఖిలాడీలో నటించిన అనసూయ ఇప్పుడు వరసగా చిరంజీవి చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. ఆచార్య చిత్రంలో అనసూయ నటించిన విషయం రివీల్ అయింది. అలాగే…

రంగమ్మత్త ఇక అక్కడ కూడా సత్తాచాటుతుందట

యాంకర్గా తన ప్రాస్థానాన్ని ప్రారంభించింది అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ ఆ తరువాత వరుస టీవీ షోల్లో కనిపిస్తూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇండస్ట్రీ వర్గాలకు చేరువైంది. ఆ తరువాత అనూహ్యంగా…

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన విమర్శలను ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. పదే పదే ఆమె చేస్తున్న పనులు ముఖ్యంగా ఆమె…

అనసూయ డౌటాను‘మా’నం.. ఎందు‘వల’నచేత.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అసలు సిసలు ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయ్. మంచు విష్ణు గెలవడం, ప్రకాష్ రాజ్ ఓడిపోవడం.. ఇక్కడి వరకూ మార్పుల్లేవ్. కానీ, తొలుత అత్యద్భుతమైన మెజార్టీతో గెలిచిన అనసూయ, ఎలా చివరి ఫలితాల్లో ఓడిపోయిందబ్బా.? ఈ…

స్టార్ హీరోతో ప్రేమలో పడిపోయిన యాంకర్ కం నటి

రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించిన అనసూయ ఇప్పుడు బన్ని పుష్ప చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే నాలుగు రోజుల చిత్రీకరణ అనంతరం కోవిడ్ ఉధృతి వల్ల సెట్లో బన్నీకి కోవిడ్ సోకడంతో షూటింగ్ ని వాయిదా…

16 ఏళ్ల వయసులోనే జాబ్‌, డేటింగ్‌ – అనసూయ

ప్రస్తుతం తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరపై ఆమె జోరు అంతా ఇంతా కాదు. ఆమె మరెవ్వరో కాదు జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ. సినిమాల్లో వరుసగా నటిస్తూనే జబర్దస్త్‌ కు యాంకర్‌ గా చేస్తున్న ముద్దుగుమ్మ అనసూయ తాజాగా ఒక…

మళ్లీ జబర్దస్త్‌ అనసూయ రాజకీయ ఎంట్రీ ప్రచారం

జబర్దస్త్‌ యాంకర్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తున్న అనసూయ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుంది అనేది కొత్తగా వస్తున్న వార్త. ఇలాంటి వార్తే గతంలో కూడా ప్రచారం జరిగింది. రెండు ప్రధాన పార్టీలు ఈమెను మా పార్టీలోకి రా అంటే…

ఇంకా ఎన్ని విపత్తులు రావాలి.. అనసూయ ఎమోషనల్‌ ట్వీట్‌

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రెగ్యులర్‌ గా ఏదో ఒక సామాజిక విషయమై స్పందిస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. తాజాగా ఉత్తరఖండ్‌ లో జరిగిన పకృతి విలయంలో దాదాపుగా 170 మంది జల సమాధి అవ్వడం పట్ల ఆమె ఆవేదన…