ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఏపీకి విభజన హామీ అయిన ప్రత్యేక హోదాను సాధించేంత వరకు పోరాటం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.…