‘ఆ ముగ్గురి టైమ్ నడుస్తోంది’ జాతిరత్నాలు ఫంక్షన్ లో మంత్రి ఎర్రబెల్లి

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జాతిరత్నాలు‘ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. చిత్ర విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ…