ద‌గ్గుబాటి కుటుంబంపై కోర్టు సీరియ‌స్!?

ఈ రోజు నాంపల్లి కోర్టు, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. హైద‌రాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్‌ను కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేశారని ఆరోపిస్తూ…

సంక్రాంతి రేసు: మిస్ అయిన మైత్రి ఛాన్స్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు పొందిన మైత్రి మూవీ మేకర్స్ గత ఏడాది అజిత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రాన్ని 2025 సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. అప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి ఉండటంతో ఈ…