కుప్పం పుర పోలింగ్ ప్రశాంతం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గ కేంద్రం కుప్పం మునిసిపాలిటీకి మంగళవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. కుప్పం మునిసిపాలిటీకి తొలి సారి జరుగుతున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న…