శంకూ పాపతో శృతిహాసన్ విహారం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలిపనేని రూపొందించిన `క్రాక్` మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది శృతిహాసన్. ఈ మూవీ తో టాలీవుడ్ లో ఫ్రెష్ గా ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన శృతి గతంతో పోలిస్తే జోరుగా సినిమాలు…