మా అమ్మాయిల విషయంలో చాలానే టెన్షన్ పడ్డ

డా. రాజశేఖర్ జీవితల ఇద్దరు కూతుళ్లు శివానీ శివాత్మిక వారి వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇద్దరిలో శివాత్మిక 'దొరసాని' సినిమాతో పరిచయం కాగా శివానీ 'అద్భుతం' సినిమాతో తెరంగేట్రం చేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో…