Posted inTelugu News
రూ.350 కోట్ల మూవీకి మరో ఘోర పరాభవం
బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'బడే మియాన్ చోటే మియాన్'. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లుగా సమాచారం…