Posted inTelugu News
ఏపీ ప్రభుత్వం: ఉద్యోగులకూ పెన్షనర్లకూ డీఏ పెంపు, ఆర్టీసీ పదోన్నతులు జనవరి నుంచి
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని విషయాలపై తక్షణమే హామీ ఇచ్చారు. ముఖ్యంగా కరువు భత్యం (డీఏ) పెంపుపై ఆయన హామీ ఇచ్చారు, దీనికి…