నా తండ్రిని డాక్టర్లు చంపేశారు

ఉత్తరాది ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా సుపరిచితురాలైన సంభావన సేత్‌ తండ్రి ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. ఆయన జైపూర్ గోల్డెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన సమయంలో ఆయన్ను వైధ్యులు పట్టించుకోలేదట. దాంతో తన…