దిల్లీలో ‘పద్మ’ అవార్డ్ కోసం ప్రయత్నం చేశా, నరేష్

రాజ‌కీయాలు పక్కన పెట్టి, అర్హులైన క‌ళాకారుల‌కు ప‌ద్మ పురస్కారాలు ఇవ్వ‌డం చాలా ముఖ్యం అని సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ అభిప్రాయ‌పడ్డారు. ఈ అవార్డులు అర్హులైన వారికే అందిస్తున్నాయా? అని ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమలో ప‌ద్మ పురస్కారానికి అర్హులైన అనేక ప్రతిభావంతులున్నారని గుర్తు…

చిరంజీవి జడ్జ్‌మెంట్‌ గురించి సుకుమార్‌..!

సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రతిభను అంచనా వేయడంలో, కొత్త టెక్నీషియన్ ల ప్రతిభను గుర్తించడంలో ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా, ఆ ప్రతిభను బయటకు తీసుకురావడం, అలా గుర్తింపు పొందేలా చేయడం…