టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ చైర్మన్ 10లక్షల సాయం

ఇటీవల కరోనా కారణంగా కన్నుమూసిన జర్నలిస్టు, నటుడు టిఎన్‌ఆర్‌ కుటుంబానికి ఐడ్రీమ్‌ మీడియా అండగా నిలిచింది. సంస్థ ఛైర్మన్‌ చినవాసుదేవ రెడ్డి స్వయంగా టీఎన్‌ఆర్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. దీంతోపాటు టీఎన్‌ఆర్‌ పిల్లల…