అనసూయపై ట్రోలింగ్‌కు నిండిన ప్రతీకారం

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని…