అనుపమ పరమేశ్వరన్ కిష్కిందపురిలో దెయ్యపు పాత్రలో

అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు అ..ఆ చిత్రంతో పరిచయం అయ్యారు. తక్కువ కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ 2 తర్వాత కచ్చితమైన సినిమాలను ఎంపిక చేసుకొని అనుపమ తన సక్సెస్ రూట్‌ను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా టిల్లూ…