సోషల్ మీడియా ట్రోల్స్‌పై ప్రభుత్వం వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సోషల్ మీడియా వ్య‌వ‌హారాల‌పై క‌ఠిన వైఖ‌రి తీసుకుంది. ముఖ్యంగా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, కుటుంబాలపై దూషణలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.…

గిరిజన గుండెల్లో పవన్ ముద్ర

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మనసు ఎంత సున్నితమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా అంశం ఆయన మనసును తాకితే, దాని కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. ఇది ఆయన సినీ జీవితంలోనూ,…

జగన్ ప్రభుత్వానికి 14 వేల కోట్లు… కానీ 2200 కోట్లు మాత్రమే ఖర్చు!

2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఐతే, ప్రజలకు తెలిసిన తప్పులకే మాత్రమే శిక్షను చెల్లించుకుంటే, తెలియని తప్పుల గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తారో అర్థం కావటం అనివార్యం. కూటమి…