పవన్ కల్యాణ్ పల్లె పర్యటన: ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసే ప్రతి కార్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చినప్పుడు ఆయన రాజకీయం ఎంతో వేరియిట్‌గా కనిపిస్తుంది. పవన్ ప్రజల పట్ల మాట్లాడే తీరు, ప్రజా సమస్యలపై స్పందించే…

ఏడీబీ రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన, ఆర్థిక సాయం ప్రకటింపు

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కి వెళ్లి వస్తున్న క్రమంలో, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో జరిగింది. ఈ రోడ్డులో అనేక గుంతలు…