లోకేశ్ ఆధ్వర్యంలో మద్యాహ్న భోజన పథకం: తెలంగాణలోనూ అమలుకు ఆలోచన

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతోంది. అయినప్పటికీ, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు పెద్దపీట వేస్తూ సంస్కరణలను అమలు చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖ ఇప్పటికే పలు…