ఏడీబీ రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన, ఆర్థిక సాయం ప్రకటింపు

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కి వెళ్లి వస్తున్న క్రమంలో, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో జరిగింది. ఈ రోడ్డులో అనేక గుంతలు…