పాన్ ఇండియా స‌క్సెస్ త‌ర్వాత డైరెక్ట‌ర్ గిజిబిజి!

హనుమాన్ సినిమాతో తొలి పాన్-ఇండియా విజయం సాధించిన ప్రశాంత్ వర్మ, తన “వర్మ యూనివర్స్”లో భాగంగా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. ఈ క్రమంలో రిషబ్ శెట్టితో "జై హనుమాన్" ప్రారంభించినప్పటికీ, ఈ చిత్రం ఇంకా సెట్స్‌కి వెళ్లలేదు. రిషబ్ శెట్టి తన…

అమితాబ్‌తో వర్మ అనుభవం, మౌనం లోని విజయం

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలంటే ఎప్పుడూ వైవిధ్యంతో పాటు విభిన్న మేకింగ్‌కు పేరు పొందినవి. ఆయన సెట్స్‌లో అయితే చెప్పినదే తుది నిర్ణయం. స్టార్ ఎవరు అయినా, ఆయన మాటనే వినాల్సిందే. కానీ తొలిసారి ఆయనకు బిగ్ బీ అమితాబ్…

సోషల్ మీడియా నెగిటివిటీకి భయపడుతున్న సెలబ్రిటీలు

ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా సినిమా నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్‌ జరిగింది. కొందరు అభిమానులు వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, సినిమాలు…