సంక్రాంతి సందర్భంగా తెలంగాణకు పసుపు బోర్డు: అరవింద్ హామీ నిజం

ఈ సంక్రాంతి వేళ తెలంగాణకు ఒక విశేషమైన బహుమతి లభించింది. తెలుగు ప్రజలు ఏళ్లుగా ఎదురుచూసిన జాతీయ పసుపు బోర్డు ఈ పండుగ సమయంలో నిజామాబాద్ లో ప్రారంభమవుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ బోర్డు…