అనుష్కకు అంత జరిగినా ప్రణీత అదే సాహసం

హీరోలు బరువు పెరగడం తగ్గడం పర్వాలేదు. కాని హీరోయిన్ లు బరువు పెరగడం అంటే కాస్త సాహస నిర్ణయమే. సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్ లు మళ్లీ స్టార్‌ హీరోయిన్‌లుగా రాణించలేక పోయారు. కొందరు హీరోయిన్‌ లు పాత్రల కోసం…

అరియానా నిర్ణయంపై విమర్శలు

తెలుగు బుల్లి తెరపై సూపర్‌ హిట్‌ అయిన బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన ముద్దుగుమ్మ అరియానా ప్రస్తుతం బిజీగా మారిపోయింది. గతంలో యూట్యూబ్‌ కార్యక్రమాలకు యాంకర్‌ గా చిన్న చిన్న షోల్లో యాంకర్‌ గా కనిపించిన…

‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ కాస్ట్యూమ్స్‌ గురించి షాకింగ్ విషయం

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాధేశ్యామ్. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా…

జర జాగ్రత్త కిట్టూ.. బాణం గట్టిగా గుచ్చేసుకోవచ్చు.!

చాలామంది ఆయన్ని చాలా తక్కువ అంచనా వేశారుగానీ.. వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ విషయమై ముందుగా ఆయన చెప్పిన జోస్యమే ఫలించింది. ‘జర్నలిస్ట్ అంటే ఇలా వుండాలి..’ అంటూ ఆయనగారి మద్దతుదారులు (ఎక్కువగా టీడీపీ మద్దతుదారులే) కాలరెగరేశారు. ‘అరరె, కిరసనాయిలు…

జస్ట్ ఆస్కింగ్: ప్రజా తీర్పుని వక్రీకరిస్తున్నదెవరు.?

పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ కి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీ మధ్య ‘కామెడీ పోరాటం’ జరుగుతోంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అనే ఓ ఖచ్చితమైన అవగాహనతో ఇరు పార్టీలూ రాజకీయం చేస్తున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి.…

రేవంత్ రెడ్డి పాదయాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉందా..!?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఇంత హఠాత్తుగా ఆయన పాదయాత్ర చేయడానికి వెనుక పెద్ద కారణమే ఉందని…

ప్రధాని మోడీతో రఘురామ భేటీ.. ఏం హామీ దక్కిందో మరి.!

రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు, చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వమే టెండర్లను పిలవడం సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ‘విజ్ఞాపన’ పత్రం అందించారట. 18 నిమిషాల పాటు…

చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు..! వైసీపీ అభ్యర్ధులను బెదిరిస్తున్నారంటూ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్, మిట్టపల్లి టీడీపీ నాయకుడు మంజునాథ్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంజునాధ్, మనోహర్.. ఇద్దరూ తమను బెదిరిస్తున్నారిని వైసీపీ అభ్యర్ధి క్రిష్ణమూర్తి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు…

పేదవారికి మరోసారి ఆపన్నహస్తం అందించిన సోను సూద్

సోను సూద్ గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతలా కష్టంలో ఉన్నవారికి సహాయపడ్డాడో మనందరం చూసాం. చేసిన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. సోను సూద్ మరోసారి తను చేసిన…

మంత్రి కొడాలి నాని తదుపరి రాజకీయ వ్యూహమేంటి.?

మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పంచాయితీ ఎన్నికల వేళ కొడాలి నాని తన నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న విషయం విదితమే. అది, ఆయనకు బాగా అలవాటైపోయిన వ్యవహారం. గతంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్…

ఎక్స్‌క్లూజివ్‌ః రామ్‌, లింగుస్వామి సినిమా చర్చలు

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఇటీవలే రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా నిరాశ పర్చింది. ఇప్పటి వరకు రామ్ తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ…

పవన్‌ స్ఫూర్తితో రామ మందిర నిర్మాణంకు పవన్ నిర్మాతల భారీ విరాళం

అయోద్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ తరపున రూ.30 లక్షలు విరాళాలు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక పవన్ స్ఫూర్తితో ఆయనతో ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు భారీ విరాళాలను ఇచ్చేందుకు ముందుకు…