చైతూ బాలీవుడ్ సినిమా.. గీత వాళ్ల చేతిలో!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా 2018 లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ ఎట్టకేలకు హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్…

‘భారత్ రాష్ట్రీయ సమితి’ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్..!?

సీఎం కేసీఆర్ త్వరలో ‘భారత్ రాష్ట్రీయ సమితి’ (బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా 5గంటలపాటు జరిగిన అత్యవసర సమావేశంలో ఈమేరకు మంత్రులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.…

ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఓవైసీపై ఎఫ్ఐఆర్

దేశ రాజకీయాల్లో నేతల మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగానూ దుమారం రేపాయి. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలను ముస్లిం దేశాలు తీవ్ర అభ్యంతరం చేశాయి. అది మరిచిపోకుముందే తాజాగా…

నెంబర్ వన్ లంచగొండి వైఎస్ జగన్.! పవన్ ఉద్దేశ్యం ఇదే కదా.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి దత్త పుత్రుడంటూ విమర్శిస్తోన్న విషయం విదితమే. అసలంటూ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే, ‘చంద్రబాబునాయుడుగారి దత్త పుత్రుడు..’ అంటూ…

ఒక్క దెబ్బ.! మూడు టార్గెట్లు.! పవన్ కళ్యాణ్ వ్యూహమిదే.!

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాడటం వైసీపీ గేమ్ ప్లాన్. అది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా విసిరేసింది. తెలుగుదేశం పార్టీ సంగతి సరే సరి.! ఐదేళ్ళు అధికారంలో వుండి ఏం చేసింది టీడీపీ.? అంటే, ‘ఇది చేశాం’ అని చెప్పలేని…

సీఎం వైఎస్ జగన్ వచ్చినారు.! ఏం తెచ్చినారో చెప్తారా.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చారు. ఒకప్పుడు ‘దావోస్’ పేరు చెబితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒళ్ళు మండిపోయేది. దావోస్ అంటేనే పెద్ద నాటకం.. అని చెప్పేవారు వైఎస్ జగన్. ఎందుకంటే, దావోస్ అప్పట్లో వెళ్ళింది…

సంస్కరణలు నయా భారత్ కోసమే.. ఓటు బ్యాంకు కోసం కాదు: ప్రధాని మోదీ

దేశంలో సంస్కరణలు తీసుకొస్తోంది నయా భారత్ కోసమే కానీ.. ఓటు బ్యాంకు కోసం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చరల్ కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులను ఉద్దేశించి వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.…

ఐటీ ఉద్యోగాలు ఎలానూ ఇవ్వలేరు.. ఇంటర్నెట్ కూడా ఇవ్వరా: చంద్రబాబు

కోనసీమ ప్రాంతంలోని ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం ఇంకా పునరుద్ధరించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ‘కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్…

జగ్గడు.. బోకేష్.! టీడీపీ, వైసీపీ.. ఉమ్మడి బరితెగింపు ఇదీ.!

ఒకరేమో ఐదేళ్ళు అధికారంలో వుండి, రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. ఇంకొకరేమో మూడేళ్ళుగా అధికార పీఠమెక్కి తందనాలాడుతూ రాష్ట్రాన్ని మరింత భ్రస్టుపట్టించేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నమాట. రాష్ట్రాన్ని ఉద్ధరించలేదు సరే.. ఒకరి స్థాయిని ఇంకొకరు దిగజార్చేసుకుంటూ..…

‘రాజ్యసభకు నేను అర్హురాలిని కానా..? ‘కాంగ్రెస్ పై నగ్మా విమర్శలు

జూన్ 10న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే.. కీలక నేతల్ని పక్కనపెట్టడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్, నటి నగ్మా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.…

అంబేద్కర్ వర్సెస్ అమరావతి.! కావాలా.? వద్దా.?

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలా.? వద్దా.? ఒక్కటే ప్రశ్న.. సరైన సమాధానం విపక్షాలు చెప్పాల్సిందేనని మంత్రి రోజా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుండాలా.? వద్దా.? అని రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పోనీ, ఆ రాజధానికి అమరావతి అని కాకుండా, అంబేద్కర్…

జగన్ సీఎం అయ్యి… నేటికి మూడేళ్లు

ఇవాళ అంటేఔ మే 23..2022 సరిగ్గా మూడేళ్ల కిందట వైసీపీ వర్గాలు ఆనందోత్సాహాలతో అనూహ్య విజయాలతో ఉబ్బితబ్బిబయ్యాయి. తమ నాయకుడు గెలుస్తున్నాడన్న సంతోషం ఓ వైపు తొమ్మిదేళ్ల కష్టం ఫలించింది అన్న సంతృప్తి మరో వైపు అక్కడి వారిని అంటే వైసీపీ…