రామ్ చరణ్ ఓ మృగం.. ఓ పరిపూర్ణమైన యంత్రం

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ .. టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ ఓ మృగం.. ఓ పరిపూర్ణమైన యంత్రం అంటూ రణ్ వీర్ చేసిన వ్యాఖ్యలు…

రణబీర్-అలియా పెళ్లి కరోనాపై ఆధారపడిందా?

రణబీర్ కపూర్-అలియాభట్ ల పెళ్లి ఎప్పుడో జరిగిపోవాలి. సరిగ్గా చేసుకుందామని డిసైడ్ అయ్యే సరికి కరోనా ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్లగా వైరస్ వేరియేంట్లు ఎలా పట్టి పీడిస్తున్నాయో తెలిసిందే. ఫస్ట్ వేవ్ రాక ముందు జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వచ్చిన తర్వాత…

చిరంజీవి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుంటారు అంటావ్..!

ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించడానికి నిన్న సీనియర్ హీరో చిరంజీవితో పాటు మరి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ కు చిరుతో పాటు మహేష్…

తారక్ – త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ.. నిర్మాత క్లారిటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో హారిక అండ్ హాసిని…

‘భీమ్లా నాయక్’ నుంచి బిగ్ అప్ డేట్ రెడీ

టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సంక్రాంతిని భారీ లెవెల్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూశారు. చాలా ప్లాన్ లు చేసుకున్నారు. కానీ వారి ప్లాన్ లకు షాకిస్తూ సంక్రాంతి బరిలో దిగాల్సిన `ఆర్ ఆర్ ఆర్`.. రాధేశ్యామ్ చిత్రాలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి.…

చిరంజీవి పరువు పాయే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య గత కొన్ని నెలలుగా ఉన్న కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి తనవంతు ప్రయత్నం చేసారు. ఇండస్ట్రీ బిడ్డనని చెప్తూనే 'పెద్ద'గా సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేశారు. సినీ…

మోహన్ బాబుకు సీఎంఓ ఆహ్వానం లేదా..?

తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈరోజు గురువారం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీనియర్ హీరో చిరంజీవితో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ…

హిజాబ్ వివాదంపై స్పందించిన రాంగోపాల్ వర్మ

ఆయనో సంచలన డైరెక్టర్.. యధార్థ ఘటనలను సినిమాలుగా చూపించే డిఫరెంట్ రైటర్.. ఆయన మాట్లాడినా వివాదమే.. సైలెన్స్ గా ఉన్న సంచలనమే.. ట్వీట్ చేస్తే వార్..కామెంట్ చేస్తే రచ్చ రచ్చ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో…

అలరిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్..!

యువ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మహా శివరాత్రి స్పెషల్ గా…

సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళి, ఆలీ ఉన్నారు. ఏపీలో…

చిరంజీవి మీదకు తోసేసి సైడ్ అయ్యారా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఈరోజు బిగ్ డే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అవుతున్నారు. సీనియర్ హీరో చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ప్రత్యేక విమానంలో…

విలన్ గా మహేశ్ తో తలపడటానికి సిద్ధమే: సుధీర్ బాబు

కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఆరంభంలో అవకాశం ఉంది గనుక ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడని అంతా అనుకున్నారు. కానీ తనని తాను హీరోగా మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి ఆయన చేస్తున్న కసరత్తును చూసిన వాళ్లంతా…