Posted inTelugu - Featured Telugu - Film News
శర్వా.. రష్మిక వాలెంటైన్స్ డే స్పెషల్
శర్వానంద్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 25వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అదే తేదీన పవన్ కళ్యాణ్…