ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. కానీ, కరోనా బూచిని చూపిస్తూ, తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ‘నేను ప్రచారం చెయ్యకపోయినా పార్టీ గెలుస్తుంది..’ అనే ధీమాతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటే, దానికి తప్పు పట్టాల్సిన అవసరమే లేదు.
‘అసలు తిరుపతి ప్రజలకు ప్రత్యేక హోదా, వైఎస్ వివేకా హత్య వంటి అంశాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి భావిస్తే అది ఇంకో లెక్క. కానీ, కరోనా వైరస్ని బూచిగా చూపడమేంటి.? వైఎస్ జగన్ వెళితే, కరోనా వ్యాప్తి చెందుతుంది.. అదే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలకు వందలాదిమందిని వెంటేసుకుని వెళితే కరోనా వ్యాప్తి చెందదు.. అంటే ఎలా.? ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు పేలుతున్నాయి.
‘ఎవరో కరోనా వస్తే ఏమవుతుంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసి, ఇంత బ్లీచింగ్ పౌండర్ చల్లితే పోతుందన్నారు. ఇట్ కమ్స్.. ఇట్ గోస్.. అని కూడా అన్నారు. మరి అంతటి చిన్నదాని కోసం ఎన్నికల బహిరంగ సభ రద్దు చేసుకోవడం ఏంటో? అందరికీ తలా ఓ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి, సభా ప్రాంగణంలో బ్లీచింగ్ పౌండర్ చల్లితే కరోనా వస్తదా? అసలే అక్కడ వున్నది అన్న. పులిబిడ్డ. అన్న పేరు చెబితే కరోనా పారిపోతుంది.. ఎక్కడ బాత్రూమ్కి తీసుకెళతాడో అని భయపడుతూ. కాదంటారా ప్రజలారా? ఆహా జస్ట్ ఆస్కింగ్?’ అంటూ ఓ రాజకీయ పార్టీకి చెందిన న్యాయవాది ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆయన జనసేన నేత. ఇలాంటివి కోకొల్లలుగా సోషల్ మీడియాలో సెటైర్లున్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద.
సరే, రాజకీయాలన్నాక విమర్శలు మామూలేననుకోండి.. అది వేరే సంగతి. కానీ, సీఎం జగన్, తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకోవడానికి సంబంధించి జస్టిఫికేషన్ కుదరడంలేదు. పథకాల ప్రచారం కోసం జనాన్ని పోగేసినప్పుడు రాని కరోనా.. ఇప్పుడెలా వస్తుందట.?










Delhi Chief Minister Arvind Kejriwal has appealed to the Union govt to give permission to vaccinate all people above 18 years of age.
తిరుపతిపై గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తిరుపతి లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దీనిపై 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందో కేసు పెట్టినవారు చెప్పాలన్నారు. అమావాస్యకోసారి తనపై కేసులు పెట్టడం వారికి అలవాటైపోయిందని విమర్శించారు. వైఎస్ వివేకా ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టాలని ఆయన అన్నారు.
The by-election in Tirupati in AP is being taken up ambitiously by all political parties. The Tirupati by-election will be held on the 17th of this month.
NTR fans were thrilled to know that Matala Mantrikudu Trivikram Srinivas will direct their matinee idol for NTR 30. However, it is reported that the project might not hit the floors after RRR due to story differences.
Young Actor Naveen Polishetty, who is riding high on back’to’back successes with ‘Agent Sai Srinivasa Athreya’ and ‘Jathi Ratnalu’ has come a long way to silver screen from YouTube.
గత కొన్ని గంటలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొంత గందరగోళం నెలకొనడంతో జనసేన పార్టీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ కు దగ్గరగా పనిచేసే వారు కరోనా బారిన పడుతుండడంతో పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.
The YCP got a majority of over 2 lakh in the last election. This time, CM Jagan has internally given a target to all the ministers of YCP to reach a five lakh votes majority.
Nandamuri fans and followers are eagerly waiting for BB3 which marks the coming together of Nandamuri Balakrishna and Boyapati Sreenu. The film is slated for release on 28th May and it is in final leg of shoot currently.
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటివరకూ రివీల్ చేయని సంగతి తెల్సిందే.
VIJAYAWADA: Chief Minister YS Jagan Mohan Reddy has cancelled his scheduled public meeting in Tirupati on April 14 for the Lok Sabha byelection due to spurt in Covid-19 cases in Chittoor and Nellore districts.In a letter to the electorate of Tirupati Lok Sabha constituency, Jagan said the YSRC made arrangements for his election meeting on April 14.
If the latest reports are to be believed, JanaSena supremo Pawan Kalyan is presently in home quarantine.




